మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై విడతలవారీగా జరిపిన చర్చలు సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. శివసేన-ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. మహారాష్ట్ర రాజకీయం: కాంగ్రెస్-శివసేనల మధ్య చర్చలు , ఎన్సీపీ అసంతృప్తి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35fporq
మహా సంక్షోభానికి తెరపడేనా..?: కూటమికి సోనియాగాంధీ సూత్రప్రాయ ఆమోదం.. పోస్టుల పంపిణీపై...
Related Posts:
Bigg Boss Telugu:గంగవ్వ రెమ్యునరేషన్ ఎంతో చెప్పేసింది... వారిపై ఘాటుగా...!హైదరాబాదు: బిగ్బాస్... తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం దూసుకుపోతున్న ఏకైక టెలివిజన్ రియాల్టీ షో. బిగ్బాస్ ప్రారంభంలో ఎవరూ అంత ఆసక్తి చూపని ఈ షో క్రమంగ… Read More
తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు: 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్: సెకెండ్ వేవ్ లేనట్టే?హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఢిల్లీ వంటి కొన్ని రాష్ట్రా… Read More
Sabarimala:అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, శబరిమలలో పడిపూజలు పొడగింపు, మిస్ అయితే సమాచారం!శబరిమల/ పంబా/ కేరళ: శబరిమలకు అయ్యప్పస్వామి భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్పస్వామి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడంతో అధికారులు అనేక జాగ్రత్తలు తీస… Read More
Breaking:ఉత్తర్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు చిన్నారులతో సహా 14 మంది మృతి..ఉత్తర్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాగ్రాజ్ - లక్నో హైవేపై ఓ కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మొత్తం 14 మంది చనిపో… Read More
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో తుంగభద్ర పుష్కరాలు...అటు కర్నూలులో,ఇటు గద్వాలలో...తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం(నవంబర్ 20) నుంచి పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1.21గంటలకు పుష్కరుడు నదిలో ప్రవేశించిన పిదప… Read More
0 comments:
Post a Comment