మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై విడతలవారీగా జరిపిన చర్చలు సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. శివసేన-ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. మహారాష్ట్ర రాజకీయం: కాంగ్రెస్-శివసేనల మధ్య చర్చలు , ఎన్సీపీ అసంతృప్తి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35fporq
మహా సంక్షోభానికి తెరపడేనా..?: కూటమికి సోనియాగాంధీ సూత్రప్రాయ ఆమోదం.. పోస్టుల పంపిణీపై...
Related Posts:
ఆరుగురికి మంత్రులుగా ఛాన్స్.. కొడుకు, అల్లుడు ఈసారి.. ఇద్దరు మహిళలకు ఛాన్స్హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. కొత్తగా ఆరుగురు ఎమ్మెల్యేలను మంత్రి పదవులు వరించాయి. సీఎం కేసీఆర్ … Read More
తెల్ల రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. అధికారుల కసరత్తు..!అమరావతి : తెల్ల రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిలిచి పోవడంతో ఎప్పుడెప… Read More
విక్రమ్ ల్యాండర్ ఆచూకీని బయటపెట్టిన థర్మల్ ఫొటోలు: చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్: శివన్బెంగళూరు: భారత్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా జాబిల్లి మీదికి ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీని.. కొన్ని నాటకీయ పరిణామ… Read More
తొలగింపులు లేని మంత్రివర్గ విస్తరణ.....! సీఎం కేసిఆర్ను కలిసిన ఈటలమరి కాసెపట్లో కాబినెట్ విస్తరణ జరగనున్న నేపథ్యంలోనే మాజీ మంత్రులను ఎవ్వరిని తొలగించకుండా కొత్తగా ఆరుగురుని రాష్ట్ర కేబినెట్లోకి తీసుకున్నారు. దీంతో ఉ… Read More
చంద్రుడిపై అడుగు..: చంద్రయాన్ 2 ప్రయోగంపై నాసా ఏమందంటే..?వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంపై నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) ప్రశంసల వర్షం కురిప… Read More
0 comments:
Post a Comment