బెంగళూరు: శాంతి సభ నియమాలను ఉల్లంఘించి ఈద్ మిలాద్ సందర్బంగా దేవాలయం రోడ్డులో జెండాలు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు కట్టడంతో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవల కారణంగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని హరిహర పట్టణంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈద్ మిలాద్ పండుగ సందర్బంగా హరిహర పట్టణంలోని శ్రీ హరిహరేశ్వర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34J44dD
ఈద్ మిలాద్ శాంతి సభ భగ్నం, దేవాలయం రోడ్డులో జెండాలు ఫ్లెక్సీలు, లాఠీ చార్జ్!
Related Posts:
చేయూత: బులంద్షహర్ అల్లర్లలో మృతి చెందిన పోలీస్ అధికారి కుటుంబానికి రూ.70 లక్షలు సహాయంగతేడాది డిసెంబర్లో ఉత్తర్ప్రదేశ్లోని బులంద్ షహర్ అల్లర్లలో మృతిచెందిన పోలీసు అధికారి సుబోద్ కుమార్ సింగ్ కుటుంబానికి పోలీస్ శాఖ రూ. 70 లక్షలు విరాళ… Read More
గవర్నర్ ప్రసంగంపై చర్చ, తీర్మానం: గండ్రXకేసీఆర్, కాళ్లు పట్టుకొని లాగుతారు జాగ్రత్త... రాజాసింగ్హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగోరోజు (ఆదివారం) ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ప్రమాణస్వీకారం చేశారు. అన… Read More
రిజర్వేషన్లు ఎవరికి ఇస్తున్నారు? సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లలో ఓబీసీలు ఎక్కడ?ఢిల్లీ : దేశంలో రిజర్వేషన్లు సక్రమంగా అమలవుతున్నాయా? ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఓబీసీలు ఎక్కడున్నారు? ఇలాంటి ప్రశ్నలకు తాజా గణాంకాలు ఇచ్చే సమాధానాలు విస… Read More
బుజ్జగించినా జగన్కు వంగవీటి రాధా షాక్!: పార్టీకి రాజీనామా, జనసేనలో చేరుతారా?విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చేందుకు సిద్ధమయ్యారా? రేపో మాపో పార్టీని వీ… Read More
తలసానీ! ఏపీకి నీ అవసరంలేదు: టీఆర్ఎస్ నేతకు వైసీపీ పార్థసారథి ఎందుకు షాకిచ్చారు?అమరావతి: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్థసారథి ఆ… Read More
0 comments:
Post a Comment