న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీపై ముస్లిం నేతలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. విరాళంగా ఇచ్చే ఐదెకరాల భూమి వద్దంటూ సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఒవైసీ వ్యాఖ్యలు చేయడాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NvMdRJ
Saturday, November 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment