హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగోరోజు (ఆదివారం) ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై కొప్పుల ఈశ్వర్ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. శాసనసభా ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్కను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సీఎల్పీ లీడర్గా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Mri9Vv
గవర్నర్ ప్రసంగంపై చర్చ, తీర్మానం: గండ్రXకేసీఆర్, కాళ్లు పట్టుకొని లాగుతారు జాగ్రత్త... రాజాసింగ్
Related Posts:
AP Covid cases : ఏపీలో కొత్తగా 1506 కరోనా కేసులు... మరో 16 మంది మృతి....ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 16 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కే… Read More
కొన్ని ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు తెలసుకోండి.. ఆరోగ్యవంతమైన జీవితం గడపండి..!!డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నా… Read More
అష్రఫ్ ఘనీ: దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడుఅఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారని అధికారులు తెలిపారని వార్తలు వస్తున్నాయి. తాలిబాన్లు కాబుల్ నగరంలోకి ప్రవేశించిన తరువాత ఈ… Read More
తాలిబన్ల ఘన విజయం: కాబూల్ వశం -అఫ్గాన్లో ప్రభుత్వ ఏర్పాటు -ఘని రాజీనామా -కొత్త అధ్యక్షుడు బరాదర్హిస్టరీ రిపీట్స్ అనే నానుడిని మరోసారి నిజం చేస్తూ దక్షిణాసియా దేశం అఫ్గానిస్థాన్ మళ్లీ తాలిబన్ ముష్కరులు చేతుల్లోకి వెళ్లిపోయింది. అమెరికా, నాటో దళాల … Read More
కాబుల్లో కాల్పులు, పేలుళ్ల హోరు: ఎంబసీ వద్దా: ఎయిర్పోర్టులో: ప్రాణభయంతోకాబుల్: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల విజృంభణకు యథేచ్ఛగా కొనసాగుతోంది. అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న అతి కొద్దిరోజుల్లోనే.. ఆ దేశం మొత్తాన్నీ ఆక్రమించ… Read More
0 comments:
Post a Comment