జార్ఖండ్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 13 స్థానాలు కూడా సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకే ముగిసింది. కానీ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య గొడవలు మాత్రం జరిగాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఏకంగా పిస్టోల్ పట్టుకొని రావడం కలకలం రేపింది. Priyanka reddy murder: ఆగని ఆందోళన, పోలీసుల లాఠీ చార్జ్, షాద్ నగర్ పీఎస్ గేట్లకు బేడీలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DxGjd0
పిస్టోల్ చేతబట్టిన కాంగ్రెస్ నేత త్రిపాఠి,బుల్లెట్తో బ్యాలెట్ను శాసిస్తారా బీజేపీ ఫైర్,ఈసీ నివేదిక
Related Posts:
మహిళపై కౌన్సిలర్ తమ్ముడి దాష్టీకం : పిడిగుద్దులు కురిపించి, కాలితో తన్ని ...చండీగఢ్ : అప్పు తీసుకోవడమే ఆమె పాలిట శాపమైంది. తీసుకున్న అప్పు సకాలంలో తీర్చకపోవడం .. సదరు అసలుదారు రెచ్చిపోయాడు. మహిళ అని కూడా చూడకుండా కాలితో తన్ని … Read More
జగన్ సరికొత్త వ్యూహం: దక్షిణాదిన అందరివాడుగా...కీ రోల్ కోసమా : వారికి ఎందుకీ ప్రాధాన్యత అంటే.ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రధాని మోదీతో సఖ్యతగా ఉంటూనే భవి ష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణాది… Read More
కోడెల ఫ్యామిలీని వెంటాడుతున్న కేసులు.. కొడుకు.. కూతురు.. ఇప్పుడు మాజీ స్పీకర్! ఇంకా ఎన్ని?కే టాక్స్ పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కోంటున్న ఏపీ మాజీ స్పికర్ కోడేల శివప్రసాద్ కుటుంభంపై మరో కేసు నమోదు అయింది. రైల్వే శ… Read More
ఏపీలో పోలీసులకు వీక్లీ ఆఫ్....అమల్లో పెట్టిన విశాఖ నగర కమిషనర్...ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చేపట్టిన జగన్ అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ట్రపోలీసులు ఎప్పటి నుండే డిమాండ్ చేస్… Read More
కేంద్ర కేబినెట్ తీర్మానించింది..మీరు హామీ ఇచ్చారు:హోదా ఇవ్వరెందుకు: నీతి అయోగ్లో సీఎం జగన్..!ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ డిమాండ్ చేసారు. నాడు యుపీఏ ప్రభుత్వ చివరి కేబినెట్లో తీర్మానించినా..రాజ్యసభ సాక్షిగా నాటి ప్ర… Read More
0 comments:
Post a Comment