ప్రియాంక రెడ్డి నిందితులను పోలీసులు మేజీస్ట్రేట్ ముందు హజరుపరిచారు. షాద్నగర్ పోలీసు స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తుండడంతో మేజిస్ట్రేట్ సైతం నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చారు. అనంతరం ఆయన ముందు అరెస్ట్ చేసిన నలుగురు నిందితులను హజరుపరిచారు. అనంతరం వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అందుబాటులో లేని మేజిస్ట్రేట్, తహశీల్దార్ వద్దకు ప్రియాంక హత్యకేసు నిందితులు, పీఎస్ వద్ద ఆందోళన...
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R7z1of
ప్రియాంక రెడ్డి హత్య : పోలీస్స్టేషన్కు జిల్లా జడ్జ్... నిందితులకు 14 రోజుల రిమాండ్...
Related Posts:
తనపై అసభ్య ఆరోపణలు చేసిన వారిని తంతే వెనకున్న టీడీపీ నేతలు బయటకు వస్తారన్న లక్ష్మీ పార్వతితనపై అసభ్య ఆరోపణలు చేసిన వాడిని తంతే వెనకున్న టీడీపీ నేతలు బయటకు వస్తారన్నారు లక్ష్మీ పార్వతి. సోషల్ మీడియా వేదికగా లక్ష్మీ పార్వతిపై ఓ వ్యక్తి ఆమెపై … Read More
జగన్ డ్రీం కేబినెట్ ఇదే..: అధికారంలోకి వస్తే మంత్రులు వీరే : శాఖలు డిసైడ్ చేసేసారు..!ఏపీలో ఎన్నికల ఫలతాలు వెల్లడి కాలేదు. ఇందుకు మరో వారం రోజులు సమయం ఉంది. కానీ, వైసీపీ నేతలు మాత్రం తమదే అధికారం అనే ధీమాలో ఉన్నారు. ఆ ధీమా అంత… Read More
కరువు కష్టాలకు చెక్.. కర్నాటకలో రూ.88 కోట్లతో క్లౌడ్ సీడింగ్..బెంగళూరు : కరువును ఎదుర్కొనేందుకు కర్నాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. రుతుపవనాల ప్రభావం అంతంత మాత్రంగానే ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో సర్కారు అప్రమత్త… Read More
తన నియోజకవర్గంలో రీపోలింగ్పై స్పందించిన వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డితిరుపతి: రాష్ట్రంలో కిందటి నెల 11వ తేదీన ముగిసిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చి… Read More
నాడు నిలబెట్టిందే నేడు కూలదోస్తోందా: యూపీ ఫలితాలతోనే మోడీ భవితవ్యం..అంతుచిక్కని అంచనాలుదేశవ్యాప్తంగా ఇప్పటికే 6 విడతల పోలింగ్ ముగిసింది. ఇక ఇప్పటికే ఆయా రాజకీయపార్టీలకు పొలిటికల్ పిక్చర్ పై క్లారిటీ వచ్చేసింది. ఇక కేంద్రంలో ఏ ప్రభుత్వం వ… Read More
0 comments:
Post a Comment