ఏపి అసెంబ్లీ ఈ టర్మ్ చివరి సమావేశాలు ప్రారంభమయ్యాయి. గరవ్నర్ నరసింహన్ ఈ అయిదేళ్ల కాలంలో ఏపి ప్రభుత్వం సాధించిన అభివృద్దిని వివరించారు. అదే సమయంలో లక్ష్యాలను విశ్లేషించారు. రానున్న రోజుల్లో ఏపి ప్రభుత్వం సంక్షేమం కోసం ఏరకమైన నిర్ణయాలు తీసుకుంటుందో ప్రకటించారు. కేంద్రం నుండి సాయం అందటం లేదనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MEnf0n
ఈడబ్ల్యూఎస్లో 5 శాతం కాపులకు : 2029 నాటికి ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా : కేంద్రం అన్యాయం చేసింది..!
Related Posts:
ఏపీని ఆ దేవుడే కాపాడాలి .. వైరల్ అవుతున్న వీడియో పెట్టి తాజా పరిస్థితి చెప్పిన చంద్రబాబుఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఏపీలో కరోనా నివారణ జరిగేలా లేదని, ప్రభుత్వ తీరుతో కరోనా వ్యాప్తి మరింతగా పెరుగుతుందన… Read More
సచిన్ గురించి ఆచి తూచి కామెంట్ చేయండి, నోరు జారొద్దు, కాంగ్రెస్ నేతలకు రాహుల్ ఆదేశాలురాజస్తాన్ రెబల్ లీడర్ సచిన్ పైలట్పై కాంగ్రెస్ హై కమాండ్.. ముఖ్యంగా రాహుల్ గాంధీ సాప్ట్ కార్నర్తో ఉన్నారు. రాజస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చే… Read More
ఏపీలో కరోనా ఉప్పెన: ఒక్కరోజే 2600లకు పైగా: ఆ జిల్లాలో 600లకు పైగా కేసులుఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉప్పెనలా మారాయి. రోజురోజుకూ భయం కలిగించేలా నమోదు అవుతున్నాయి. కరోనా విజృంభణ గంటగంటకూ కొనసాగుతోంది. ఊహక… Read More
ఒక్కొక్కరిపై 1.50 లక్షల అప్పు, తీసుకొస్తోన్న అప్పుపై శ్వేతపత్రం విడుదల చేయండి: భట్టిసీఎం కేసీఆర్పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైరయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. ఎఫ్ఆర్బీఎం 5 శాతం పెంచుతూ ఆర్డినెన్… Read More
Gold mask: బంగారంతో కరోనాను భయపెడుతున్న వ్యాపారి, ఎవడిపిచ్చి వాడి ఆనందం, డబ్బుంటే ?భువనేశ్వర్/ ముంబై: ప్రపంచంలోని ప్రజలు అందరూ ప్రస్తుతం ఆ దేవుడిని వేడుకుంటున్నది ఒక్కటే, కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి వ్యాధి నుంచి మా ప్రాణాలు కాపాడ… Read More
0 comments:
Post a Comment