అగస్టావెస్ట్లాండ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మైఖేల్ను భారత్కు రప్పించడంలో ప్రధాని మోడీ కృషి ఎంతో ఉందని కొనియాడారు ఇండియాలో యూఏఈ దౌత్యవేత్త అహ్మద్ అల్ బన్నా. ఢిల్లా అబుదాభిల మధ్య ఉన్న మంచి స్నేహంతోనే క్రిస్టియన్ మైఖేల్ను భారత్కు అప్పగించగలిగామని అహ్మద్ తెలిపారు. ఇరు దేశాల మద్య వ్యూహాత్మక బంధం బలపడటంతోనే ఇది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sYJC7H
అగస్టావెస్ట్లాండ్ కేసు: మోడీ కృషి వల్లే భారత్కు క్రిస్టియన్ మైఖేల్ అన్న యూఏఈ దౌత్యవేత్త
Related Posts:
నాథురాం గాడ్సే-సావర్కార్ స్వలింగ సంపర్కులు, బ్రహ్మచర్యం కన్నా ముందు అదే పని..హిందు మహాసభ సహా వ్యవస్థాపకులు వినాయక్ దామోదర్ సావర్కర్-నాథురాం గాడ్సే మధ్య ఆ బంధం ఉందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బుక్లెట్లో పేర్కొన్నది. భోపాల్ల… Read More
దాసరి బాటలో మెగాస్టార్..! సినీ పరిశ్రమలో పెద్దన్న పాత్ర..! ముఖ్యమంత్రులతో సఖ్యత అందుకేనా..?హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి..! ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఓ బ్రాండ్ ఉంది. సినీ వినీలాకాశంలో కనీ వినీ ఎరుగని మార్ప… Read More
రాజధానిపై అసలు బీజేపీ స్టాండ్ ఏంటి..? సోము వీర్రాజు లేటెస్ట్ కామెంట్స్..ఏపీ రాజధాని విషయంలో ఆయా పార్టీల వైఖరి ఇప్పటికే స్పష్టమైపోయింది. అధికార వైసీపీ రాజధానిని తరలించాలనే యోచనలో ఉండగా.. టీడీపీ,జనసేనలు దాన్ని తీవ్రంగా వ్యతి… Read More
దమ్ముంటే ఆ పనిచేయండి.. ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ సవాల్..పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇక్కడి చట్టాలను వ్యతిరేకిస్తున్నవారు.. గత 70 ఏళ్లు… Read More
‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ అనే పదం.. దాని స్క్రిప్టు ఎలా పుట్టిందంటే.. వైసీపీకి బోండా ఉమ వార్నింగ్రాజధానిలో 4వేల ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ జగన్ సర్కారు చేస్తోన్న ఆరోపణలకు టీడీపీ గట్టి కౌంటరిచ్చింది. బుధవారం తాడేపల్లి వైసీపీ ఆఫీసులో ఎమ్మె… Read More
0 comments:
Post a Comment