మరోసారి ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా పరిస్థితి మారుతోంది. గవర్నర్ వ్యవహార శైలి పై తొలి నుండి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఏపి ప్రభుత్వం మరో సారి ఆయన తీరు పై అసహనం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం పంపిన ఆర్దినెన్స్ ను గవర్నర్ ఆమోదించకపోటం పై ప్రభుత్వ పెద్దలు అసహనంతో ఉన్నారు. దీని పై ముఖ్యమంత్రి సైతం స్పందిస్తూ గవర్నర్ కు పరిధులుండాలని వ్యాఖ్యానించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MFUqRo
గవర్నర్ వర్సెస్ ఏపి ప్రభుత్వం : ఆర్డినెన్స్ తిరస్కరణ : ఆమోదించకుంటే బిల్లు..!
Related Posts:
సీ-ఓటర్ సర్వే: టీడీపీకి 14 లోక్ సభ స్థానాలు?న్యూఢిల్లీ: ఎన్నికల ముంగిట్లో వరుసగా చోటు చేసుకుంటున్న వలసలతో డీలా పడింది తెలుగుదేశం పార్టీ. సీనియర్లందరూ ప్రతిపక్ష పార్టీ వైపు వలస వెళ్తున్నారు. ఈ పర… Read More
రెండురోజుల్లో జనసేన తొలి జాబితా ..? లిస్ట్ లో చోటు దక్కేది వీరికేనా ..?హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీకి షెడ్యూల్ విడుదలవడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిజీ బిజీగా ఉన్నాయి. ఇప్పటికే అధికార టీడీపీ… Read More
అరెస్ట్ అక్రమమని చెప్పేందుకు ఆధారాల్లేవు: హైకోర్టులో రేవంత్ రెడ్డికి భారీ షాక్హైదరాబాద్: లోకసభ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో సోమవారం షాక్ తగిలింద… Read More
ఇండియా టీవీ సర్వే: మోడీదే హవా.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అంటే, తెరాసకు 14, వైసీపీకి 22, టీడీపీకి 3న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రీ పోల్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. 2014… Read More
'హరీష్ రావు ఓ టైమ్ బాంబులాంటివాడు, కేటీఆర్తో సమన్వయం చేయాలని కేసీఆర్ ఆలోచన'హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉంటే పోరాటం చేసే పరిస్థితి లేదని, అందుకే తాను గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే బయటకు వచ్చానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ… Read More
0 comments:
Post a Comment