Saturday, November 23, 2019

శరద్ పవార్‌కు రివర్స్ పంచ్!: 1978ని రిపీట్ చేసిన అజిత్ పవార్

ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేనలోపాటు ఎన్సీపీ పార్టీ కూడా షాకిస్తూ శనివారం ఉదయం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోదరుడికి కుమారుడు అజిత్ పవార్ ముఖ్య కారణం కావడం గమనార్హం. బీజేపీకి మద్దతిస్తూ అజిత్ పవార్ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ ను కలిశారు. బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్! ఒక్క

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34fGq8K

Related Posts:

0 comments:

Post a Comment