Tuesday, May 19, 2020

కేసీఆర్‌కు మందు ఎక్కువై మతిపోయింది.. దద్దమ్మవని ఒప్పుకో.. సోము సంచలనం..

కరోనా విలయకాలంలో ఆదాయం అడుగంటిపోయినా, దేశప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో భారీ ప్యాకేజీని ప్రకటిస్తే.. దానిని ఆహ్వానించాల్సిందిపోయి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అవాకులు చెవాకులు పేలడమేంటని భారతీయ జనతా పార్టీ మండిపడింది. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ.. జగన్ సర్కారుకు వ్యతిరేకంగా సోమవారం భారీ ఆందోళనలు చేపట్టింది. కరెంటు చార్జీల పెంపు, ప్రభుత్వ, దేవాలయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZjEYCF

Related Posts:

0 comments:

Post a Comment