శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీసు కానిస్టేబుల్ అమరుడయ్యారు. మరో పోలీస్ అధికారి, సీఆర్పీఎఫ్కు చెందిన ఓ జవాను గాయపడ్డారు. భారత భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాదుల్లో ఒకరు జమ్మూకాశ్మీర్ వేర్పాటువాద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bLuyhO
Tuesday, May 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment