హైదరాబాద్: చారిత్రాత్మకమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు తుది విచారణను నిర్వహిస్తోన్న వేళ.. భారతీయ జనతాపార్టీ శాసన సభ్యుడు రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న రాజాసింగ్ బుధవారం వరుస ట్వీట్లను సంధించారు. జై శ్రీరామ్ అంటూ నినదించారు. `ఏక్ హీ నారా, ఏక్ హీ నామ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qjhOwY
అయోధ్య కేసుపై తుది విచారణ వేళ: ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక నినాదాలు
Related Posts:
కీలక అంశాలపై ఏపీ మంత్రుల్లో కొరవడిన స్పష్టత- ప్రజల్లో పెరుగుతున్న కన్ఫ్యూజన్కీలక అంశాలపై ఏపీ మంత్రుల్లో స్పష్టత కొరవడుతోంది. తాజాగా ఎన్.పి.ఆర్ అమలును నిలిపివేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇచ్చిన ఎన్.పి.ఆర్ ప్రశ్… Read More
విషాదం: బాత్రూంలో ఉరివేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకరీంనగర్: జిల్లాలోని తిమ్మాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్తిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స… Read More
విశాఖలో ఊహించని మలుపులు.. కాపులుప్పాడ కొండపై కొత్త సచివాలయం.. వైఎస్ భారతి పరిశీలన..మూడు రాజధానుల ఏర్పాటుపై పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ ఎండాకాలంలోపే సచివాలయాన్ని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించాలని డిసైడయ్యారు. అయితే… Read More
స్థానిక ఎన్నికలపై ఈసీ భేటీ: ఇదా సమయం అంటూ ప్రతిపక్షాలు, డోంట్వర్రీ అంటూ అధికారపక్షంఅమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సీఎస్ నీలం సాహ్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో ఉన్నతాధికారులతో వీడియ… Read More
ఇంగ్లీష్ స్కిల్స్ కోసం ఏపీ సర్కార్ నిర్ణయం ... విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు ,ఇంగ్లీష్ ఎడ్యుకేషనల్వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన చెయ్యాలని నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం అందుకు ఇప్పటి నుండే విద్యార్థులను సిద్ధం చెయ్యాలన… Read More
0 comments:
Post a Comment