Friday, October 18, 2019

కనీసవేతనాన్ని పెంచిన ఆ ప్రభుత్వం... పనిమనుషులకు వర్తిస్తుందా..?

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కనీస వేతనాల పెంపునకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కొత్త రేట్లను లేదా పెంచిన రేట్లను వెల్లడించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. అయితే కొత్త రేట్లకు సంబంధించి దీపావళికి ముందే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఇక ఢిల్లీలో పనిచేసే కార్మికుల కనీస వేతనం ప్రస్తుతం ఉన్నదానికంటే 11శాతం పెంచనున్నట్లు ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Ku0XQ

Related Posts:

0 comments:

Post a Comment