సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరింది. లోక్సభ ఎన్నికల చివరి దశ ప్రచారానికి నేటితో తెర పడనుంది. 8రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనల మేరకు సాయంత్రానికి రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముగించనున్నాయి. బెంగాల్లో ఘర్షణల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే ప్రచారం ముగిసింది. గురువారం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WNjtWP
తుది అంకానికి చేరిన సార్వత్రిక సమరం.. నేటితో ముగియనున్న చివరి విడత ప్రచారం
Related Posts:
కేసీఆర్ ఫ్రెండే కదా..? మరేందుకు నేర్చుకోవడం లేదు, జగన్పై రఘురామఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ లక్ష్యంగా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శలు కొనసాగుతున్నాయి. ఏదో ఒక అంశంపై సీఎం లక్ష్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఇవాళ అప్… Read More
ఏడాదికి 10మందిని గర్భవతులు చేస్తూ - ఇప్పటికే 150 మంది పిల్లలు - లాక్డౌన్లోనూ నేరుగా సెక్స్తన ఒంట్లోని వీర్యమే అతని ఆయుధం... మహిళలతో సెక్స్ అదనంగా కలిసొచ్చే అవకాశం... ఒకరిద్దరు కాదు.. ఏకంగా ఏడాదికి కనీసం 10 మంది ఆడవాళ్లను గర్భవతుల్ని చేస్తూ.… Read More
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయో .. కేసీఆర్ నే అడగాలన్న మంత్రి పేర్ని నానిఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు రవాణాపై నెలకొన్న ప్రతిష్టంభన ఇంతవరకు వీడలేదు. దీంతో రెండు రాష్ట్రాల్లోని ప్రజలు బస్సు సర్వీసులు లేక తీవ్… Read More
అహ్మద్ పటేల్కు కరోనా పాజిటివ్, ఐసోలేషన్లో ఉండాలని ట్వీట్..కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి నమ్మిన బంటు, సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్కు కరోనా వైరస్ సోకింది. తనకు పాజిటివ్ నిర్దారణ అయ్యిందన… Read More
ఏపీ, తమిళనాడులో కరోనా ప్రత్యేక పరిస్ధితులు- ఒకే వయసు పిల్లల్లో వైరస్ వ్యాప్తి....దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. దక్షిణాదిన ఉన్న ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ పరిస్దితులు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. మరికొన్నాళ్లు ఇదే… Read More
0 comments:
Post a Comment