Friday, May 17, 2019

తుది అంకానికి చేరిన సార్వత్రిక సమరం.. నేటితో ముగియనున్న చివరి విడత ప్రచారం

సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరింది. లోక్‌సభ ఎన్నికల చివరి దశ ప్రచారానికి నేటితో తెర పడనుంది. 8రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనల మేరకు సాయంత్రానికి రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముగించనున్నాయి. బెంగాల్‌లో ఘర్షణల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే ప్రచారం ముగిసింది. గురువారం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WNjtWP

Related Posts:

0 comments:

Post a Comment