బ్యాంకుల నగదు ఉంటే భద్రంగా ఉంటుందని ఖాతాదారులు అనుకొంటారు. అందుకే తక్కువ వడ్డీకి అయిన సరే ఖాతాలో నగదు డిపాజిట్ చేస్తారు. అవసరం ఉన్నప్పుడు నగదు తీసుకొవచ్చని భావిస్తారు. కానీ పంజాబ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకులో జరిగిన స్కాం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. బ్యాంకు నుంచి రూ.10 వేలు విత్ డ్రా చేసే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35MJpXJ
Friday, October 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment