అమెరికాలోకి అక్రమంగా చొరబడేందుకు మెక్సికోకు వెళ్లిన 300 మంది భారతీయులను తిరిగి భారత్కు పంపించారు మెక్సికో ఇమ్మిగ్రేషన్ అధికారులు. వీరంతా శుక్రవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. తామంతా ఉదయం 5 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంకు చేరుకున్నామని అయితే అన్ని లాంఛనాలు పూర్తికావడానికి మధ్యాహ్నం 1గంట అయ్యిందని జషన్ప్రీత్ అనే వలసదారుడు చెప్పాడు. ఇలా మెక్సికోలో అక్రమంగా వచ్చిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33SEp23
Friday, October 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment