సిడ్నీ : ప్రముఖ వైల్ట్ లైఫ్ శాస్త్రవేత్త ఆదామ్ థార్న్ చేసిన ఫీటు ప్రమాదకరంగా మారింది. కొండ చిలువతో ఫీటు చేస్తున్న సందర్భంలో ఆయన ప్రమాదానికి గురయ్యారు. కొండ చిలువ ఒక్కసారిగా విరుచుకుపడి మోచేయి పైభాగంలోని కండ పీకేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో బాధను పంటి బిగువున దాచుకున్న థార్న్.. చివరకు ఆ మంట తట్టుకోలేక పోయారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oZOtad
వామ్మో ఇదేమి ఫీటు.. కొండచిలువతో పోటీ పడితే కండ పీకిందిగా (వీడియో)
Related Posts:
ఐపీఎల్ అంకెలతో కోహ్లీ ప్రదర్శనపై ఒక అంచనాకు రాలేం: సైమన్ కటిచ్దుబాయ్: ఐపీఎల్ 2020లో విఫలమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, విరాట్ కోహ్లీపై ఓ వైపు విమర్శలు ఎదురవుతుంటే మరోవైపు ఆ జట్టు కోచ్ సైమన్ కటిచ్ ప్రశంసల జల్ల… Read More
భీకర ఎన్కౌంటర్: ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు మృతి, ముగ్గురు ఉగ్రవాదుల హతంశ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యార… Read More
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య: నంద్యాల సీఐ అరెస్ట్, క్రిమినల్ కేసు నమోదుకర్నూలు: జిల్లాలోని నంద్యాలలో ఇటీవల అబ్దుల్ సలాం అనే ఆటో డ్రైవర్ తన నలుగురు కుటుంబసభ్యులతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో ఆరోపణలు… Read More
భారత్ లోకి చొరబడేందుకు సిద్ధంగా 50 మంది పాక్ ఉగ్రవాదులు -ఐబీ నివేదిక, అప్రమత్తతచలికాలంలో వాతావరణాన్ని అవకాశంగా తీసుకొని, భారత్ లోకి చొరబడి విధ్వంసం జరిపేలా పాకిస్తాన్ టెర్రరిస్టులు సమాయత్తం అవుతున్నారు. భారత భూభాగంలోకి చొరబడేం… Read More
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: పశ్చిమగోదావరిలో అత్యధికం, కర్నూలులో అల్పంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పరీక్షలు పెంచుతున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం తక్కు… Read More
0 comments:
Post a Comment