హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. హుస్సేన్ సాగర్లో రెగెట్టా పోటీలు ఎలా జరుగుతాయో.. అలాగే గోదావరిఖని వద్ద గోదావరి నదిలో కూడా నిత్యం అలాగే జరగాలని సీఎం కేసీఆర్.. పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ను ఆదేశించారు. ఆ మూడు కులాలతో కేసీఆర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2njmamK
హుస్సేన్సాగర్లో జరిగినట్టే.. గోదావరి తీరాన కూడా.. : సీఎం కేసీఆర్
Related Posts:
లోకాన్ని చూడకముందే కానరానిలోకాలకు చిన్నారి: డాక్టర్ల సమ్మెతో అప్పుడే పుట్టిన బిడ్డ మృతిపశ్చిమ బెంగాల్ : బెంగాల్లో జరుగుతున్న డాక్టర్ల సమ్మె అప్పుడే పుట్టిన బిడ్డ ప్రాణాలు తీసింది. ఇప్పటికే డాక్టర్ల సమ్మెతో పలువురు రోగులు తీవ్ర ఇబ్బందులు… Read More
వర్కౌట్ కాని కారు.. పదహారు ఫార్ములా..! కాళేశ్వరంతో కాషాయానికి దగ్గరవ్వాలనుకుంటున్న గులాబీ బాస్..!!ఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్చ రావు మనసు మళ్లీ ఆ స్నేహం కోసం పరితపిస్తున్నట్టు తెలుస్తోంది. మొదట్లో కలిసి ఉండి మద్యలో మనస్పర్థలతో … Read More
బీజేపీ ప్రభుత్వానికి ఇంకా గెలుపు మత్తు దిగలేదు... ! పాకిస్థాన్తిరుగు లేని మెజారీటితో బీజేపీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన భారత్తో స్నేహసంబంధాలను కొనసాగించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుంది.ఓవైపు పాకిస్… Read More
ఆర్కేకు సీఆర్డీఏ..! ఎఫ్డీసీ పై నెలకొన్న తీవ్ర పోటీ..! జగన్ కు తలనొప్పిగా మారిన పదవుల పంపిణీ..!!అమరావతి/హైదరాబాద్ : ఏపిలో పదవులు పందేరం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మారిందంటే చట్టసభలకు అవకాశం దక్కని నేతలు నామినేటెడ్ పదవులపై గురిపె… Read More
తెలంగాణలో జ'గన్'! కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి రమ్మంటున్న కేసీఆర్.. వద్దంటున్నటీ కాంగ్రెస్ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి … Read More
0 comments:
Post a Comment