Tuesday, October 1, 2019

హుస్సేన్‌సాగర్‌లో జరిగినట్టే.. గోదావరి తీరాన కూడా.. : సీఎం కేసీఆర్

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. హుస్సేన్ సాగర్‌లో రెగెట్టా పోటీలు ఎలా జరుగుతాయో.. అలాగే గోదావరిఖని వద్ద గోదావరి నదిలో కూడా నిత్యం అలాగే జరగాలని సీఎం కేసీఆర్.. పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్‌ను ఆదేశించారు. ఆ మూడు కులాలతో కేసీఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2njmamK

0 comments:

Post a Comment