Thursday, October 17, 2019

జర్నలిస్టు హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్యేపై కేసు

జర్నలిస్ట్ కాతా సత్యనారాయణ హత్య కేసులో తుని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేతో పాటు మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసునమోదు చేశారు. సత్యనారాయణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో పాటు మరో ఐదుగురిపై కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే హత్య కేసులో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను ఆరో నిందితుడిగా చేర్చారు. జర్నలిస్టు హత్యపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33CAQfX

Related Posts:

0 comments:

Post a Comment