జర్నలిస్ట్ కాతా సత్యనారాయణ హత్య కేసులో తుని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేతో పాటు మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసునమోదు చేశారు. సత్యనారాయణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో పాటు మరో ఐదుగురిపై కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే హత్య కేసులో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను ఆరో నిందితుడిగా చేర్చారు. జర్నలిస్టు హత్యపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33CAQfX
జర్నలిస్టు హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్యేపై కేసు
Related Posts:
తెలంగాణలో కరోనా: తగ్గిన మరణాలు -కొత్తగా 276 కేసులు -16న గాంధీలో తొలి టీకా డోసురాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దాదాపు కంట్రోల్ లోకి వచ్చింది. టెస్టుల సంఖ్య యధావిధిగా కొనసాగుతున్నా, కొత్తగా వెలుగులోకి వస్తోన్న కేసుల సంఖ్య తగ్గుతోం… Read More
భారత్లో కరోనా: కొత్తగా 16,946 కేసులు, 198 మరణాలు - తొలిదశలో 1.65కోట్ల టీకా డోసులుఅమెరికా సహా పలు దేశాల్లో రెండో దశ కరోనా కేసులు విజృంభిస్తుండగా.. భారత్ లో మాత్రం వైరస్ విలయం కాస్త నిదానించింది. కొత్త కేసులు, మరణాల సంఖ్య క్రమంగా తగ్… Read More
ISWOTY: ఒలింపిక్స్ పతకంపై ఆశలు చిగురింపజేస్తున్న ఈ యువ షూటర్ మీకు తెలుసా?భారత యువ షూటర్ యశస్విని సింగ్ దేశ్వాల్ ఇప్పుడు తన గురిని టోక్యో ఒలింపిక్స్పై పెట్టారు. 2019లో బ్రెజిల్లోని రియోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్… Read More
శోభనం రాత్రే వరుడి ఆత్మహత్య -మేనమామ కూతురుతో ఇటీవలే పెళ్లి -నల్గొండ జిల్లాలో విషాదంకొత్త ఏడాది తొలివారంలోనే పెళ్లి చేసుకుని.. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ఆరంభించిన ఓ యువకుడు అనూహ్య రీతిలో శోభనం రాత్రి నాడే తనువు చాలించాడు. ఇంట్లో శో… Read More
Trump Impeachment : ట్రంప్ భవిష్యత్తేంటి ? చర్యలపై ఉత్కంఠ- అత్యవసర భేటీకి సెనేట్ నోఅమెరికా అధ్యక్ష పదవిలో ఉంటూ కాబోయే అధ్యక్షుడు జో బైడెన్కు వ్యతిరేకంగా తన మద్దతుదారులను రెచ్చగొట్టిన వ్యవహారంలో ట్రంప్పై ప్రవేశపెట్టిన అభిశంసనను ప్రత… Read More
0 comments:
Post a Comment