ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఎన్నికల కమిషన్పై చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు సూచించినట్టుగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని జీవీఎల్ సూచించారు.ఈసీ మార్గదర్శకాలను పాటించాలని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు . గురువారం నాడు బీజేపీ ఎంపీ జీవీఎల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ViaeAJ
Friday, April 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment