ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఎన్నికల కమిషన్పై చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు సూచించినట్టుగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని జీవీఎల్ సూచించారు.ఈసీ మార్గదర్శకాలను పాటించాలని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు . గురువారం నాడు బీజేపీ ఎంపీ జీవీఎల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ViaeAJ
చంద్రబాబుకు హితవు ...తెలివైన ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ ఉల్లంఘించరు అన్న జీవీఎల్
Related Posts:
పాక్-భారత్ ఉద్రిక్తత: మీ వెంట మేమున్నాం... మోడీకి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఫోన్న్యూఢిల్లీ: రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. పుల్వామా దాడుల నేపథ్యంలో సంఘీభావం తెలిపారు. … Read More
చర్చలు సఫలం, జూడాల సమ్మె విరమణ.. తాత్కాలికంగానే, ప్రభుత్వానికి డెడ్లైన్హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు గురువారం రాత్రి తెలిపారు. వైద్య, ఆ… Read More
విశాఖ రైల్వే జోన్పై నవ్వాలో ఏడ్వాలో, థ్యాంక్స్ చెప్పా: చంద్రబాబును కలిసిన కొణతాలఅమరావతి: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు… Read More
లాడెన్ కుమారుడిపై కన్నేసిన అమెరికా: సమాచారం ఇస్తే..మిలియన్ డాలర్ల బహుమతివాష్టింగ్టన్: భయానక ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుమారుడిపై అమెరికా కన్నేసింది. అతని కోసం అన్వేషణ మొదలు పెట్టింది. తన తండ్రి లాగే భవిష్యత్తులో అత్యంత ప్… Read More
అమృత్సర్లో అభినందన్ తల్లిదండ్రులు...ఘనస్వాగతం పలికిన స్థానికులుపాకిస్తాన్ కస్టడీలో ఉన్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్ అభినందన్ వర్దన్ను శుక్రవారం విడుదల చేయనుంది ఆ దేశం. తన కొడుకు విడుదల కానున్న నేపథ్యంలో ఢిల్లీ ను… Read More
0 comments:
Post a Comment