తెలంగాణా రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాల్లో మరోమారు బాలికలదే పైచేయి అయింది. ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన వారు సంతోషంలో ఉండగా , మార్కులు తక్కువ వచ్చిన వారు, పాస్ అవుతామనుకున్నా ఫెయిల్ అయిన వారు చాలా బాధలో ఉన్నారు. అయితే ఇంటర్ ఫలితాలలో ఫెయిలైన ఓ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vgi11A
Friday, April 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment