Tuesday, April 30, 2019

హైకోర్టులో సుజ‌నా స‌వాల్‌: సీబీఐ చ‌ర్య‌లు నిలిపివేయాలి: ఆ కంపెనీతో సంబంధం లేదు..!

సీబీఐ జారీ చేసిన నోటీసుల పైన రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రి హైకోర్టును ఆశ్ర‌యించారు. సీబీఐ నోటీసుల‌కు సంబంధించి త‌దుప‌రి చ‌ర్య‌ల‌న్నింటినీ నిలిపివేయాలంటూ పిటీష‌న్ దాఖ‌లు చేసారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి..సీబీఐల‌ను ప్ర‌తివాదులుగా చేర్చారు. హైకోర్టుకు సుజ‌నా చౌద‌రిబ్యాంకుకు రుణాలు చెల్లించ‌కుండా ఎగ‌వేసార‌నే అభియోగం పైన సీబీఐ కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WdwZ5P

Related Posts:

0 comments:

Post a Comment