టిడిపికి మరో ఎంపి గుడ్ బై చెప్పారు. నాలుగు రోజుల క్రితం అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసి వైసిపి లో చేరగా..తాజాగా మరో ఎంపి రాజీనామా చేసారు. అమలా పురం ఎంపి పండుల రవీంద్రబాబు వైసిపి లో చేరుతున్నా రనే ప్రచారం వారం రోజులుగా సాగుతోంది. అయితే, ఆయన ఆ ప్రచారాన్ని ఖండించారు. తిరిగి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SYPbSm
టిడిపికి మరో ఎంపి గుడ్ బై : వైసిపి లోకి పండుల : పాయకరావు పేట మ్మెల్యేగా పోటీ..!
Related Posts:
బిగ్ సస్పెన్స్ : గ్యాంగ్స్టర్ దూబేది అరెస్టా.. లొంగుబాటా.. యూపీ పోలీస్ ఇమేజ్ డ్యామేజ్?జూలై 3న కాన్పూర్లోని బిక్రు గ్రామంలో 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్స్టర్ వికాస్ దూబేని ఎట్టకేలకు గురువారం(జూలై 9) పోలీసులు అరెస్ట్ చేసిన… Read More
సాయిరెడ్డికి దిమ్మతిరిగే పంచ్.. రఘురామ సాక్షిగా దేవధర్ ఎంట్రీ.. ప్రమాదంలో వైపీపీ.. సుజనా భారీ స్టెప్రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వివాదం, ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇళ్లపట్టాల పథకం అమలుకు సంబంధించి వైసీపీ, బీజేపీ మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. చంద్… Read More
ప్రమాణస్వీకారం రోజు జగన్ ఖర్చు 43 లక్షలు, కార్యక్రమానికి 59 లక్షలు- సంభ్రమాశ్చర్యంతో లోకేష్ ట్వీట్లుగతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక మే 30వ తేదీన విజయవాడలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అయిన … Read More
కొల్లు రవీంద్రపై కక్షసాధింపు, అక్రమాలు నిలదీసినందుకే జైలుకు తరలింపు: బుద్దా, గద్దెఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్రను ఇరికించారని ఆరోపించారు. సౌమ్… Read More
కరోనా ఎఫెక్ట్: ఇంటర్ సప్లిమెంటరీ రద్దు.. అందరూ పాస్: మంత్రి సబితదేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ ఇప్పుడప్పుడే తగ్గేలా లేకపోవడంతో పరీక్షలన్నీరద్దయిపోతున్నాయి. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కరోనాకు ముందే నిర్వహిం… Read More
0 comments:
Post a Comment