Friday, October 4, 2019

ఆర్టీసీ కార్మికులకు వార్నింగ్.. సమ్మెలో పాల్గొంటే డిస్మిస్..!

హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయ సమ్మతం కాదన్నారు తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ. కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని సూచించారు. విధులకు హాజరు కాని పక్షంలో వేటు తప్పదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సమ్మెలో పాల్గొనే కార్మికులను డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. ఆ మేరకు అన్ని డిపోలకు నోటీసులు జారీ చేశారు. కార్మికులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nhuxiB

Related Posts:

0 comments:

Post a Comment