Thursday, October 10, 2019

ఎయిర్ సెల్-మ్యాక్సిస్ : చిదంబరానికి ముందస్తు బెయిల్ పై ఈడీ ఛాలెంజ్: రద్దు చేయాలంటూ పిటీషన్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరాన్ని మరింత చిక్కుల్లో నెట్టే దిశగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అడుగులు వేశారు. ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరానికి కింది కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mu8MVp

Related Posts:

0 comments:

Post a Comment