Thursday, October 17, 2019

విపక్షాలపై నిందలేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడదు: మన్మోహన్ సింగ్

అస్తమానం విపక్షాలపై నిందలు వేయడం వల్ల ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టలేరని హితవు పలికారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్ ఉన్న సమయంలోనే ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. విపక్షాలపై నిందలు వేసే బదులు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మార్గాలను అన్వేషించాలని సూచించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BkT2yE

Related Posts:

0 comments:

Post a Comment