ఏపి రాజకీయాల్లో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ కు సమయం దగ్గర పడుతుండటం తో అధికార పార్టీలో హడావుడి మొదలైంది. సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్ ప్రకటించిన ప్రజాకర్షక వరాలను అధికా రంలో ఉండగానే అమలు చేసి జగన్ కు ఛాన్స్ ఇవ్వకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందులో భాగంగా నే..పెన్షన్లను పెంచిన చంద్రబాబు...ఇతర ప్రకటన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CgeXXP
జగన్ హామీలు బాబు అమలు చేస్తున్నారా, క్రెడిట్ ఎవరికి దక్కేను: వీరిద్దరి మధ్య మరి పవన్..!
Related Posts:
సాదినేని యామిని టీడీపికి షాక్ ఇవ్వబోతున్నారా..? బీజేపీలో చేరిక ఖాయమేనా? కన్నాతో భేటీ!అమరావతి: తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ పడటానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. టీడీపీకి చెందిన మరో కీలక నాయకురాలు, పారిశ్రామికవేత్త సాదినేని యామిని … Read More
జగిత్యాల స్కూల్ విద్యార్థినికి గర్భం...! వరసకు తాత అయిన రిటైర్డ్ ఉపాధ్యాయుడే కారణమని ఫిర్యాదుపదిహేను సంవత్సరాల ఓ బాలిక గర్భవతి అయింది. అమ్మాయి కస్తుర్భా పాఠశాలలో పదవతరగతి చదువుతోంది. కాగా బాలిక ఇటివల తరచుగా అనారోగ్యానికి గురవడంతో హస్టల్లో ఉన్న… Read More
మరింత క్షిణించిన అరుణ్ జైట్లి ఆరోగ్యం.. ఎయిమ్స్కు చేరుకున్న నితీష్ కుమార్గత కొద్ది రోజులుగా ఆనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పోందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీం… Read More
370 కోట్ల భారీ స్కామ్.. బ్యాంకులకు కుచ్చుటోపి..!భీమవరం : పశ్చిమగోదావరి జిల్లాలో భారీ స్కామ్ వెలుగు చూడనుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకగా 370 కోట్ల కుంభకోణం బద్దలు కానుంది. భీమవరం కేంద్రంగా కొందరు సాగి… Read More
వేట ప్రారంభించిన బీజేపీ..!? తెరమీదికి సీఎం ఫోన్ ట్యాపింగ్: రంగంలో సీబీఐ..ఇక చుక్కలే!బెంగళూరు: రాజకీయపరమైన కక్ష సాధింపులు ఉండవని అంటూనే.. అధికార పార్టీ భిన్నంగా ప్రవర్తిస్తోంది. మాజీ ముఖ్యమంత్రిపై రాజకీయ కక్ష సాధింపులకు దిగడానికి ఏర్పా… Read More
0 comments:
Post a Comment