విజయవాడ/ హైదరాబాద్ : లోటస్ పాండ్ లో తలపెట్టిన కీలక మీటింగ్ ముగిసింది. వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల భేటీ అనంతరం వారిద్దరూ మీడియా ముందుకు వచ్చారు. మొదట కేటీఆర్ మాట్లాడగా, అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా లోటస్ పాండ్ లో జగన్, కేటీఆర్ భేటీని టీడిపి నేతలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QQWlTG
జగన్ - కేటీఆర్ ల భేటీ అనైతికం..! మండి పడుతున్న టీడిపి నేతలు..!!
Related Posts:
రోజా ఒంటరవుతున్నారా: ఏపీఐఐసీ ఛైర్మన్గా బాధ్యతల స్వీకరణ: ఒక్క నేతే హాజరు వెనుక..!వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఏపీఐఐసీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. మంత్రి పదవి రాకపోవటంతో ఆవేదనతో ఉన్న రోజాకు ఏపీ సీయం జగన్ కీలక పదవి అ… Read More
భూ తగదా కాటేసిందా.. పార్ట్నర్ చంపేశాడా.. రాం ప్రసాద్ మర్డర్ కేసులో ట్విస్టేంటి?హైదరాబాద్ : వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసు మిస్టరీ వీడింది. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ హత్య కేసు ఎన్నో మలుపులు తిరిగింది. రాం ప్రసాద్ హత్యపై ఆయన బిజ… Read More
విషమంగా ముఖేశ్ గౌడ్ ఆరోగ్య, చికిత్స నిలిపివేసిన వైద్యులుహైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆయన శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో వైద్యులు ట్రీట్ మెంట్ నిలి… Read More
కనురెప్పే కాటేసింది.. ఏడాది కూతురిపై లైంగికదాడి, ఆపై పోర్న్ సైట్లో అప్లోడ్, 70 ఏళ్ల జైలుప్లోరిడా : కనురెప్పే కాటేసింది. అవును మీరు విన్నది నిజమే.. లాలించి ఆడించాల్సిన చేతలు కీచకపర్వానికి తెరతీశాయి. అదీ కూడా ఏడాది వయస్సున కూతురిపై రేప్ చేశ… Read More
తస్మాత్ జాగ్రత్త : రెచ్చిపోతున్న దొంగలు.. జనగాంలో పట్టపగలే చోరీజనగాం : దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసులు నిఘా పెంచినా.. సీసీ కెమెరాలతో వెంటాడుతున్నా చోరీలకు మాత్రం కళ్లెం వేయలేకపోతున్నారు. ఒకవైపు చైన్ స్నాచర్లు ఉద… Read More
0 comments:
Post a Comment