ఆర్టీసీ సమస్యపై ప్రభుత్వం మరియు ఆర్టీసీ కార్మికుల మధ్య డబుల్ గేమ్ నడుస్తోంది. సమ్మెపై ఇరువర్గాలు పట్టు విడుపు లేకుండా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే పైచేయి సాధించేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. చర్చలకు ప్రభుత్వమే దిగిరావాలని కార్మికులు కొరుకుంటుంటే ..ప్రభుత్వం మాత్రం కార్మికులే దిగిరావాలని భావిస్తోంది. దీంతో విరుద్ద ప్రకటనలు, వింత వాదనలు ఇరు వర్గాలు వినిపిస్తున్నాయి. అయితే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33WHIVL
టీఎస్ఆర్టీసీ సమ్మె గేమ్... విలీనం లేదంటున్న ప్రభుత్వం... వెనక్కి తగ్గమంటున్న కార్మికులు
Related Posts:
నటి దీపికా పడుకొన్ సంచలన వ్యాఖ్యలు.. రోజరోజుకూ దిగజారుతోంది.. అందుకే కొపమొచ్చింది..ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో దుడగుల దాడిలో గాయపడ్డ విద్యార్థుల్ని పరామర్శించడంపై పెద్ద ఎత్తున విమర్శలకు నటి దీపికా పదుకొనె ఘాట… Read More
మీరు రాళ్లు పడితే, మేం బాంబులు పడతాం: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలుకరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించేవారు దేశద్రోహులుగా అభివర్ణించారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారిని ప… Read More
ఎయిరిండియా విమానాలు ఇకపై ఆ దేశం మీదుగా వెళ్లవు..కారణం ఇదే..!న్యూఢిల్లీ: యూరప్, అమెరికా దేశాలకు వెళుతున్న ఎయిరిండియా విమానాలు దారి మళ్లాయి. ఇరాన్ అమెరికాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, ఇరాక్ అమెరికాపై తాజాగా జరి… Read More
తిరుమలలో అరెస్ట్ అయిన తెలంగాణాకు చెందిన ఉన్నతాధికారి .. ఏం చేశారో తెలిస్తే షాక్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక తెలంగాణ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా బుక్కయ్యారు. ఏకంగా ఐపీఎస్ అధికారినని చెప్… Read More
మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: యథావిధిగా నోటిఫకేషన్హైదరాబాద్: తెలంగాణ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ముందుగానే రాష్ట్ర ఎన… Read More
0 comments:
Post a Comment