మహారాష్ట్రలో అధికార బీజేపీ-శివసేన సీట్ల కేటాయింపు ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. 288 సీట్లు గల మహారాష్ట్ర అసెంబ్లీకి బీజేపీ-శివసేన పోటీచేసే స్థానాలపై క్లారిటీ వచ్చింది. ఈ మేరకు బీజేపీ-శివసేన తమ సీట్ల కేటాయింపుపై మీడియాకు తెలిపాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధిక స్థానాల్లో పోటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OlTV1C
బీజేపీ 164, శివసేన 124 స్థానాల్లో పోటీ, ఎట్టకేలకు మరోసారి పొడిసిన పొత్తు
Related Posts:
గురువు అద్వానీకే పంగనామాలు పెట్టిన వ్యక్తి మోడీ, నాకు ఓటమి భయమా?: చంద్రబాబుగుంటూరు: ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు, ఇలాంటి వాటిల్లో తన కంటే ఆయన సీనియర్ అని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం నారా… Read More
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురించే నా ఆందోళన: శరద్ పవార్ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పరిస్థితి గురించి తనకు ఆందోళనగా ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార అన్నారు. బీజేపీలో ప్రధా… Read More
వైద్యో 'ప్రాణ హరి'.. \"వామ్మో ఆసుపత్రులు\"వైద్యో నారాయణ హరి అంటుంటారు పెద్దలు. కనిపించని దేవుళ్లకన్నా ప్రాణం పోసే డాక్టర్లను దేవుళ్లుగా భావించాలనేది దాని సారాంశం. కానీ మారుతున్న కాలంలో వైద్యుల… Read More
పెరిగిన జన్ ధన్ ఖాతాలు.. 90వేల కోట్ల డిపాజిట్లు..!ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జన్ ధన్ యోజనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. 2014 ఆగస్టు 28న ప్రారంభించిన ఈ కార్యక్రమం ఆశించిన ఫలితాలు… Read More
నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది: సోషల్ మీడియాలో రాబర్డ్ వాద్రాన్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రాను ఈడీ అధికారులు ఇప్పటికే మూడుసార్లు విచారించారు. దీనిపై ఆదివారం… Read More
0 comments:
Post a Comment