Friday, October 4, 2019

బీజేపీ 164, శివసేన 124 స్థానాల్లో పోటీ, ఎట్టకేలకు మరోసారి పొడిసిన పొత్తు

మహారాష్ట్రలో అధికార బీజేపీ-శివసేన సీట్ల కేటాయింపు ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. 288 సీట్లు గల మహారాష్ట్ర అసెంబ్లీకి బీజేపీ-శివసేన పోటీచేసే స్థానాలపై క్లారిటీ వచ్చింది. ఈ మేరకు బీజేపీ-శివసేన తమ సీట్ల కేటాయింపుపై మీడియాకు తెలిపాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధిక స్థానాల్లో పోటీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OlTV1C

Related Posts:

0 comments:

Post a Comment