Saturday, September 7, 2019

యాదాద్రిలో గులాబీ ప్రచారానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్న లక్ష్మణ్

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ టిఆర్ఎస్ పార్టీని యాదాద్రి ఆలయంలో గులాబీ ప్రచారం అంశంలో టార్గెట్ చేశారు. ఇంతవరకు ఎవరూ చెయ్యని విధంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా రాజకీయ రంగు పులమటం బీజేపీ నేతలకు ఏ మాత్రం నచ్చటం లేదు. దీంతో కేసీఆర్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇక సోషల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HOps8o

Related Posts:

0 comments:

Post a Comment