ఇటు భారత్తో,అటు భూటాన్తో.. చైనా ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని రాజేస్తూనే ఉంది. సరిహద్దు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని ఓవైపు ప్రకటనలు చేస్తూనే.. మరోవైపు విస్తరణవాద కాంక్షతో ముందుకు సాగుతోంది. భారత్తో తూర్పు లదాఖ్లోని సరిహద్దుల్లో గత ఏడు నెలలుగా ప్రతిష్ఠంభనకు తెరలేపిన చైనా... తాజాగా భూటాన్ భూభాగాన్ని ఆక్రమించింది. 2017లో భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UIAnGJ
Thursday, November 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment