ఇటు భారత్తో,అటు భూటాన్తో.. చైనా ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని రాజేస్తూనే ఉంది. సరిహద్దు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని ఓవైపు ప్రకటనలు చేస్తూనే.. మరోవైపు విస్తరణవాద కాంక్షతో ముందుకు సాగుతోంది. భారత్తో తూర్పు లదాఖ్లోని సరిహద్దుల్లో గత ఏడు నెలలుగా ప్రతిష్ఠంభనకు తెరలేపిన చైనా... తాజాగా భూటాన్ భూభాగాన్ని ఆక్రమించింది. 2017లో భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UIAnGJ
మళ్లీ అగ్గి రాజేస్తున్న చైనా: భూటాన్ భూభాగంలో ఏకంగా గ్రామాన్నే..ట్రైజంక్షన్ 'డోక్లాం'కి అతిసమీపంలో..
Related Posts:
ఇంగ్లీష్ మీడియంపై కేంద్రం కొర్రీలు- ఎన్ఈపీ, యునెస్కో ఉదాహరణలు-ఏపీలో అమలు కష్టమేనా ?ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తప్పేలా లేదు. ఇంగ్లీష్ మీడియం అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలన… Read More
బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. నేడు ఎన్సీబీ ముందుకు రకుల్..దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్ కూడాబాలీవుడ్ డ్రగ్స్ కేసు అటు బాలీవుడ్ నే కాకుండా, ఇటు టాలీవుడ్ ను కూడా షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎన్సీబీ విచారణ వేగవంతం చేసింది. ఈ క్ర… Read More
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో చాట్స్ లీకేజీతో దుమారం... వాట్సాప్లో చాట్స్ సేఫేనా... ఆ సంస్థ ఏమంటోంది...బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు రేపుతూనే ఉంది. కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబ… Read More
కరోనా పేషెంట్ల మృతదేహాలనూ వదలట్లేదు... తిరుపతిలో వెలుగుచూసిన దారుణం...తిరుపతిలో దారుణం వెలుగుచూసింది. పట్టణంలోని స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రి జీఎస్-2లో బుధవారం(సెప్టెంబర్ 23) ఓ పేషెంట్ కరోనాతో మృతి చెందాడు. అయితే పేషెంట్ చని… Read More
అంబటి రాంబాబు పేరుతో అర్ధరాత్రి బెదిరింపులు... పోలీసులకు ఫిర్యాదు...వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరుతో తనను కొంతమంది బెదిరింపులకు గురిచేస్తున్నారని పెరుమాళ్ల హనుమాన్ ప్రసాద్ అనే ఓ వ్యాపారి ఆరోపించారు. అర్ధరాత్రి ఫో… Read More
0 comments:
Post a Comment