హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను అనిల్ బూరగడ్డ అనే వ్యక్తి దాఖలు చేశారు. కోడెల ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, కోడెల మృతిపై అనుమానాలు ఉన్నాయని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఇప్పటికే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31AefjO
కోడెల మృతి కేసులో కొత్త మలుపు!: 'పిరికివాడు కాదు.. ఏదో మిస్టరీ ఉంది'
Related Posts:
జీవిత ఖైదు తర్వాత మరో శిక్ష విధించవచ్చా ? ధర్మసందేహం తీర్చిన సుప్రీంకోర్టుమన దేశంలో తీవ్ర నేరాల్లో విధిస్తున్న జీవిత ఖైదు తర్వాత మరో శిక్ష విధించే అవకాశం ఉంటుందా ? ఇప్పటివరకూ ఎవరో కొందరికి మాత్రమే వచ్చిన ఈ అనుమానం కర్నాటకలోన… Read More
పిల్లల పేరు మీద రేషన్ కార్డులు..తెలంగాణాలో ఆహార భద్రతా కార్డుల జారీలో డొల్లతనం !!వడ్డించే వాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా భోజనం దొరుకుతుంది అన్న చందంగా రేషన్ కార్డులు జారీ చేసే అధికారులు కాస్త సహకరిస్తే చిన్న పిల్లల పేరు మీద … Read More
ప్రధాని మనసులో మాట..!! జగన్ - చంద్రబాబు-పొత్తు : నథింగ్ డూయింగ్:..!!ఏపీ రాజకీయాలపైన ప్రధాని మోదీ ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ-టీడీపితో బీజేపీ భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండనున్నాయి. కొద్ది రోజ… Read More
అబ్బే.. మాకు తెలియదు, అసోం సీఎం కేసుపై మిజోరం సీఎస్.. రీ లూక్ అంటూ..అసోం, మిజోరం ఘర్షణ పీక్కి చేరిన సంగతి తెలిసిందే. సరిహద్దుపై చెలరేగిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. అయితే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై కేసు … Read More
పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ.. పార్టీలో చేరిన 10 రోజులకే... ఇక హుజురాబాద్ బరిలో ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్?ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని రాష్ట్ర కేబినెట్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేసింది. ఆదివారం(అగస్టు 1) జరిగిన కేబినె… Read More
0 comments:
Post a Comment