Friday, September 20, 2019

కోడెల మృతి కేసులో కొత్త మలుపు!: 'పిరికివాడు కాదు.. ఏదో మిస్టరీ ఉంది'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అనిల్ బూరగడ్డ అనే వ్యక్తి దాఖలు చేశారు. కోడెల ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, కోడెల మృతిపై అనుమానాలు ఉన్నాయని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఇప్పటికే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31AefjO

Related Posts:

0 comments:

Post a Comment