ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని రాష్ట్ర కేబినెట్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేసింది. ఆదివారం(అగస్టు 1) జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం జరగ్గా... ఈ మేరకు కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ తమిళిసైకి సిఫారసు చేశారు. గత నెల 21న కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరగా... ఆయనకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lhrm64
Sunday, August 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment