తమిళనాడు: సెప్టెంబర్ 12న క్రితం చెన్నైరోడ్డుపై ఓ రాజకీయపార్టీకి సంబంధించిన బ్యానర్ గాలికి తెగి అటుగా ద్విచక్రవాహనంలో వస్తున్న మహిళా టెక్కీపై పడటంతో ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారంపై తమిళనాడు భగ్గుమంది. ఇక మృతురాలు శుభశ్రీ కుటుంబ సభ్యులను ప్రతిపక్ష నేత స్టాలిన్ పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అంతేకాదు తమ పార్టీ తరపున రూ.5 లక్షలు అందజేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LCmeaz
తన కూతురు మృతే చివరిది కావాలి: స్టాలిన్తో శుభశ్రీ తల్లిదండ్రులు
Related Posts:
కేంద్రం నిధులు తీసుకోం.. మెట్టు దిగని దీదీ.. కొనసాగుతున్న దీక్షకోల్కతా : పశ్చిమ బెంగాల్ రగడ దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తున్న అక్కడి సీఎం మమతా బెనర్జీ మెట్టు దిగడంలేదు. కేంద్రం తీరుప… Read More
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న యనమలఎన్నికల వేళ ఏపి ప్రభుత్వం నూతన బడ్జెట్ ను ఉభయ సభల్లోనూ ప్రవేశ పెట్టింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినా.. పూర్తి స్థాయి ప్రతిపాదనలతో బడ్జెట్… Read More
ఓం శాంతి శాంతి శాంతిః.. మూడుసార్లు ఎందుకంటాం?కాలేవర్షతు పర్జన్య: పృధివీ సస్యశాలినీదేసోయం క్షోభరహిత: రాజానస్సంతు నిర్ణయా: మనం మంత్రం చివరిలో ‘ ఓం శాంతి శాంతి శ్శాంతి: ‘ అని అంటారు ఎందుకు... .? ఏ ప… Read More
భారత్కు అప్పగించాలన్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తా: మాల్యాలండన్: ఆర్థిక నేరస్తుడు విజయ్మాల్యాను భారత్కు పంపాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయం వెలువడిన కొద్ది గంటల్లోనే మాల్యా స్పందించారు. బ్రిటన్ ప్రభుత్వం తీసు… Read More
జయరాం హత్యలో ట్విస్ట్.. శిఖాకు సంబంధంలేదు!: పోలీస్ అధికారుల సలహా.. ఆ నేతల సాయం కోసమే ఏపీకి?అమరావతి: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు రాకేష్ రెడ్డి కాల్ డేటాను పరిశీలించారు. ఇందులో ఇద్దరు పోల… Read More
0 comments:
Post a Comment