న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. దసరాకు రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ అందించే కీలక నిర్ణయానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్రం తాజా నిర్ణయంతో 11 లక్షలమందికిపైగా రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32NUpS7
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్: కేంద్రం నిర్ణయంతో 11లక్షలమందికి లబ్ది
Related Posts:
భద్రత గుప్పిట్లో రాష్ట్రం.. ముమ్మర తనిఖీలుఅమరావతి: రాష్ట్రంలో పోలింగ్ నేపథ్యంలో రాత్రి వేల పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో పోలింగ్ సజావుగా సాగడానికి నిర్వహించే ఉద్దేశ్యంతో ఎక్… Read More
చిత్తూరు కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం..అనుమానాలుచిత్తూరు: చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కొన్ని కీలక డాక్యుమెంట్లు దగ్ధం అయ్యాయి. కలెక్టర్ కార్యాలయం కొన… Read More
పోలింగ్ సిబ్బందికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని బెదిరింపులుగుంటూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ కేంద్రంలో అక్కడి సిబ్బందిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బెదిరించిన సంఘటన వెలుగులోకి వచ్… Read More
కొనసాగుతోన్న పోలింగ్: నందినగర్లో ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పండగ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా తొలి దశ ఎన్నికల్లో మొత్తం 20 రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్సభ నియోజక… Read More
ఉలిక్కిపడిన జనగామ జిల్లా.. సమ్మక్క ఆలయం వద్ద నరబలి ?తెలంగాణా రాష్ట్రంలోని జనగామ జిల్లాలో నరబలి వార్తలు సంచలనం సృష్టించాయి . చిలుపూరు మండలంలోని గార్లగడ్డ తండా సమీపంలో ఉన్న సమ్మక్క-సారలమ్మ గద్దె వద్ద బుధవ… Read More
0 comments:
Post a Comment