Monday, March 18, 2019

మోడీని టార్గెట్ చేసిన బీజేపీ ఎంపీకి షాక్, ఆ స్థానంలో రవిశంకర ప్రసాద్ పోటీ!

న్యూఢిల్లీ: బీహార్‌లోని పట్నాసాహిబ్ లోకసభ స్థానం నుంచి 2014లో భారతీయ జనతా పార్టీ నుంచి శతృఘ్ను సిన్హా విజయం సాధించారు. గత కొద్దికాలంగా ఆయన పార్టీలో ఉంటూనే విపక్షాలకు ఆయుధం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీపై పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. ఓ సమయంలో ఆయన పార్టీని కూడా వీడుతారనే ప్రచారం సాగింది. ఆయనను పార్టీ నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FjvVaF

Related Posts:

0 comments:

Post a Comment