అమరావతి: గ్రామ సచివాలయం పరీక్షల నిర్వహణ వెనుక భారీ కుంభకోణం ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. ప్రశ్నా పత్రాలను లీక్ చేసి, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెలగాటం ఆడారని విమర్శించారు. అవినీతిపరుడికి అధికారాన్ని అప్పగిస్తే..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O7P6ZQ
ఏం తమాషాలా?: గ్రామ సచివాలయం పరీక్షల వెనుక భారీ కుంభకోణం: చంద్రబాబు, నారా లోకేష్ అటాక్!
Related Posts:
పుల్వామా దాడికి కారును సమకూర్చిన ఉగ్రవాది హతం...గత ఫిబ్రవరీ 14 దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పూల్వామా దాడిలో 40 సిఆర్పిఎఫ్ జవాన్లను పోట్టన బెట్టుకున్న ఇద్దరు ఉగ్రవాదులు పోలీసుల ఎదురు కాల్పుల్లో హతం అయ్… Read More
ఆందోళన చేస్తూనే.. అంబులెన్స్కు దారి... నెట్టింట్లో హల్చల్ చేస్తున్న హంకాంగ్ వీడీయోలక్షల్లో జనం... రోడ్లు మొత్తం బ్లాక్ అయి కిలోమీటర్ల మేర ప్రజలతో నిండిన ప్రాంతమంతా నిరసనలు, నినాదాలతో హోరెత్తుంది..సరిగ్గా లక్షల్లో నిరసన తెలుపుతున్న ఆ… Read More
మిస్ ఇండియా వరల్డ్ -2019 విజేతగా రాజస్థాన్ ముద్దుగుమ్మముంబై: ముంబైలో జరిగిన మిస్ ఇండియా వరల్డ్ పోటీల్లో రాజస్థాన్కు చెందిన అందాల భామ సుమన్ రావు విజేతగా నిలిచారు. శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్ట… Read More
ట్రాజెడిగా మారిన మ్యాజిక్ : సంకెళ్లు కట్టుకొని నదిలో ఫీట్, బెడిసికొట్టి మృత్యువాతకోల్కతా : మ్యాజిక్ .. కళ్ల ముందే మాయచేయడం. చూపరులు అటే చూస్తుంటారు .. కానీ మెజిషీయన్లు మాత్రం మాయ చేస్తుంటారు. ఆయా స్టేజీల వద్ద మ్యాజిక్ మనమంతా చూసే … Read More
యూపీలో దారుణం : కూతురి మృతదేహంతో జీవనం, పోలీసులకు ఫిర్యాదు ...మిర్జాపూర్ : కూతురిపై పిచ్చి ప్రేమో .. లేక నిజంగా పిచ్చో తెలియదు కానీ తమ బిడ్డ చనిపోయిన దహన సంస్కారాలు చేయలేదు. దాదాపు నెలరోజుల నుంచి కలిసే ఉంటున్నారు… Read More
0 comments:
Post a Comment