వారణాసి : కాశీ విశ్వేశ్వరుడి సన్నిధి నుంచి మరోసారి బరిలోకి దిగుతోన్న ప్రధాని మోదీ గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత బనారస్ హిందు వర్సిటీలో మదన్ మోహన్ మాలవ్యకు పూలమాల వేసి ... అక్కడే గల లంక గేటు నుంచి రోడ్ షో జరిగింది. వారణాసి పురవీధుల్లో ఆశేష జనవాహినికి అభివాదం చేసుకుంటూ మోదీ రోడ్ షో కొనసాగింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DBoWZc
ప్రజలకు అభివాదం, గంగమ్మకు వందనం : వారణాసిలో మోదీకి జనం జేజేలు
Related Posts:
మాజీ ఎమ్మెల్యే కొడుకు అసభ్యంగా..: నటి సంజన ఫిర్యాదుహైదరాబాద్: ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ సినీ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పటాన్చెరు మ… Read More
Mahesh Babu: ఇలాంటి ఘాతుకాల్లో మరణశిక్ష పడాల్సిందే: మహేష్ బాబు డిమాండ్: కేంద్రానికి, కేటీఆర్ కు..!హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరి మహిళా డాక్టర్ దారుణ హత్యోదంతంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. వెటర్నరి డాక్టర్ హ… Read More
వెటర్నరీ డాక్టర్ హత్యోదంతంపై అసభ్య పోస్టులు, కీచకులకు అనుకూలంగా, రంగంలోకి సైబర్ క్రైం...వెటర్నరీ డాక్టర్ హత్యపై సోషల్ మీడియా వేదికగా కొందరు అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు నిందితులకు సపోర్ట్ చేస్తున్నారు. మహ్మద్, నవీన్, శివ, చెన్న… Read More
మారని మారుతిరావు...! మరోసారి జైలుకు...!! ఆస్తి రాసిస్తా...రమ్మంటూ అమృతకు రాయబారం..!!మిర్యాలగూడ పరువు హత్య కేసులో అల్లుడిని కిరాతకంగా చంపించిన మారుతీరావు మరోసారి ఊచలు లెక్కిస్తున్నాడు. తనకు ఆస్తి రాసిస్తానంటూ కూతురుకు రాయభారం పంపిణ మార… Read More
నేనున్నా....ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్.. నివేదిక అందజేతసీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో సమావేశం అయ్యారు. వారితో లంచ్ చేశారు. ఇక సీఎంతో భేటి అయినవారిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న97 డిపోలకు చెందిన కార్మికులు హజర… Read More
0 comments:
Post a Comment