వారణాసి : కాశీ విశ్వేశ్వరుడి సన్నిధి నుంచి మరోసారి బరిలోకి దిగుతోన్న ప్రధాని మోదీ గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత బనారస్ హిందు వర్సిటీలో మదన్ మోహన్ మాలవ్యకు పూలమాల వేసి ... అక్కడే గల లంక గేటు నుంచి రోడ్ షో జరిగింది. వారణాసి పురవీధుల్లో ఆశేష జనవాహినికి అభివాదం చేసుకుంటూ మోదీ రోడ్ షో కొనసాగింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DBoWZc
ప్రజలకు అభివాదం, గంగమ్మకు వందనం : వారణాసిలో మోదీకి జనం జేజేలు
Related Posts:
ప్రభుత్వానికి సినిమా చూపిస్తున్న అసంతృప్తి ఎమ్మెల్యేతో, బీజేపీ లీడర్స్ భేటీ !బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు కంటి మీదకునుకు లేకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ పార… Read More
జగన్ మకాం అమరావతికి మార్చటానికి రీజన్ ఇదే .. గెలుపు ధీమాతో జోష్ లో ఉన్న జగన్ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు కంటే జగన్ తమ పార్టీ విజయం సాధిస్తుంది అన్న ధీమాలో ఉన్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు ఇంకా గెలుపుపై సందిగ్ధంలో ఉ… Read More
మహిళా పైలట్కు వేధింపులు: నీ భర్త ఇక్కడ లేరు..నేను ఒంటరిగా ఉన్నా...ఏమంటావ్.?మహిళలు ఏరంగంలో ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ వారికి మాత్రం పురుషుల నుంచి ఎదురవుతున్న లైంగిక వేధింపులు తగ్గడం లేదు. ఇప్పటికే ఈ లైంగిక వేధింపుల బారిన… Read More
ఏపీలో గెలుపు ఎవరిదో కేసీఆర్ తేల్చేసారు: ఏపీలో అధికారం..20 పైగా ఎంపీ సీట్లు: జోస్యం ఫలిస్తుందా..!ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చేసారు. ఎన్నికల తరువాత కేసీఆర్ మౌనంగా ఉన్నారని..అంటే తమకే అనుకూలంగా పరిస్థితులు… Read More
సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇవ్వలేదట ... డ్రగ్స్ కేసులో సిట్ ట్విస్ట్ పెట్టిందిగా.. టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సిట్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది . సినీ ఇండస్ట్రీతోపాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన … Read More
0 comments:
Post a Comment