హైదరాబాద్ : కారు - సారు - పదహారు నినాదంతో లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాపైంది. నాలుగు కీలక నియోజకవర్గాలైన హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల ఓటర్లను ఆకట్టుకునేందుకు నిర్వహించిన సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు. భారీ జన సమీకరణకు ప్లాన్ వేసినా ప్రజలెవరూ సభకు రాకపోవడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V3YSwx
Saturday, March 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment