Thursday, August 15, 2019

పవన్ కొత్త సూచన: ఒక్కరోజు కాదు వారం రోజులు...!

మంగళగిరి: దేవుడి కంటే దేశాన్నే తాను ఎక్కువగా విశ్వసిస్తానని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనాని జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం ప్రసంగించారు. కేవలం జెండా ఎగురవేసి 15 నిమిషాల పాటు కార్యక్రమంలో పాల్గొంటే సరిపోదని అన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వగల తత్వం అలవర్చుకోవాలని చెప్పారు. ఇక కులాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33tSEe2

Related Posts:

0 comments:

Post a Comment