ఖాట్మాండ్: నేపాల్లో భారత కరెన్సీలోని రూ.100 కంటే ఎక్కువ విలువ కలిగిన నోట్లను నిషేధిస్తున్నట్లు నేపాల్ దేశ సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. రూ.100, అంతకంటే తక్కువ కరెన్సీ మాత్రమే ఇక చెల్లుబాటు కానుంది. అంటే భారత కరెన్సీలోని రూ.2000, రూ.500, రూ.200 నోట్లను రద్దు చేసింది. ఇది నేపాల్ వెళ్లే భారత పర్యాటకులకు ఇబ్బంది కలిగించే అంశం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RJwd2g
అక్కడ రూ.2000, రూ.500, రూ.200 నోట్లు రద్దు: సెంట్రల్ బ్యాంక్ నోటీసులు
Related Posts:
జంట నగరాల్లో దంచి కొడుతున్న వాన... అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశంజంటనగరాల్లో పలుచోట్ల వాన దంచి కొడుతోంది. ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షంతో ప్రజలు ఆసౌకర్యానికి గురయ్యారు. సుమారు రెండు గంటలుగా వాన కురుస్తుండడంతో … Read More
బైక్పై వచ్చి.. తుపాకీతో కాల్చి... కారు నుంచి దిగి వెళ్తుండగా ఘాతుకం...ఎక్కడ, ఎప్పుడు, ఎలా వస్తున్నారో తెలియదు కానీ .. తుపాకులతో విరుచుకుపడుతున్నారు. మెట్రో నగరాల్లో తుపాకులతో మోత మోగిస్తున్నారు. దీంతో అక్కడున్న స్థానికుల… Read More
రైతులు, డ్వాక్రా మహిళలకు తీపి కబురు: బ్యాంకర్లకు జగన్ హామీఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశం… Read More
చైనాలో స్టార్ ఫిష్ ఎయిర్పోర్టు ప్రారంభం: విమానాశ్రయం ప్రత్యేకతలు ఇవే !బీజింగ్ : చైనాలో నూతనంగా నిర్మించిన దక్సింగ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో చైనా 70వ వార్షికోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న నేప… Read More
ఒక స్థాయి ఉండాలంటే భారత్లో పెట్టుబడులు పెట్టండి: అమెరికాలో మోడీ పిలుపున్యూయార్క్: ఒక స్థాయి ఉన్న మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీరంతా భారతదేశంలో ఇన్వెస్ట్ చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా కంపెనీలకు పిలుపున… Read More
0 comments:
Post a Comment