Tuesday, January 22, 2019

అక్కడ రూ.2000, రూ.500, రూ.200 నోట్లు రద్దు: సెంట్రల్ బ్యాంక్ నోటీసులు

ఖాట్మాండ్: నేపాల్‌లో భారత కరెన్సీలోని రూ.100 కంటే ఎక్కువ విలువ కలిగిన నోట్లను నిషేధిస్తున్నట్లు నేపాల్ దేశ సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. రూ.100, అంతకంటే తక్కువ కరెన్సీ మాత్రమే ఇక చెల్లుబాటు కానుంది. అంటే భారత కరెన్సీలోని రూ.2000, రూ.500, రూ.200 నోట్లను రద్దు చేసింది. ఇది నేపాల్ వెళ్లే భారత పర్యాటకులకు ఇబ్బంది కలిగించే అంశం.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RJwd2g

Related Posts:

0 comments:

Post a Comment