అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు అందరు రాజకీయ నాయకులూ రక్షాబంధన్ పండుగను ఆనందంగా నిర్వహించుకున్నారు. ఆయా నేతల అభిమానులు, కుటుంబ సభ్యులు వారికి రక్షాబంధన్ లను కట్టారు. వారందరిలోకి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్త డిఫరెంట్ అనిపించుకున్నారు. దీనికి కారణం- మిగిలిన నాయకులంతా తమ కుడిచేతికి రాఖీలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TEes2i
Thursday, August 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment