Tuesday, August 6, 2019

మోడీకి చంద్ర‌బాబు అవినీతి చిట్టా..ప‌్ర‌క్షాళ‌న కోస‌మే: క‌ష్టాల్లో ఉన్నాం..ఆదుకోండి: ప‌్ర‌ధానికి జ‌గ‌

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీతో స‌మావేశ‌మ‌య్యారు. పార్ల‌మెంట్‌లోని ప్ర‌ధాని కార్యాల‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య దాదాపు 40 నిమిషాల సేపు భేటీ జ‌రిగింది. తొలుత పార్టీ ఎంపీలు..అధికారుల‌తో క‌లిసి సీఎం ప్ర‌ధానిని క‌లిసారు. ఆ త‌రువాత అధికారుల‌తో క‌లిసి విన‌తి పత్రం స‌మ‌ర్పించారు. అధికారులు వివ‌ర‌ణ త‌రువాత‌.. ముఖ్య‌మంత్రి - ప్ర‌ధాని మ‌ధ్య ఏకాంత సమావేశం జ‌రిగింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TbFTzX

Related Posts:

0 comments:

Post a Comment