ఢిల్లీ: దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 11న ప్రారంభం కానుంది. పోలింగ్కు చాలా తక్కువ సమయం మిగిలి ఉండటంతో ఆయా పార్టీలు ప్రచారంలో వేగాన్ని పెంచాయి. నాయకులు నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అధికారం ప్రతిపక్ష పార్టీల మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు పార్టీలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D2zQH7
మిగిలింది రెండు రోజులు: మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న బీజేపీ నేతలు
Related Posts:
ఈ వీడియో చూశాక పాలు కొనాలన్నా.. తాగాలన్నా ఆలోచించాల్సిందే!హైదరాబాద్: నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ దందాలపై పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా.. ఏదో ఓ చోట ఈ కల్తీ వ్యాపారాలు … Read More
Mystery: మూడు నెలలకే రెండో భర్త ఎస్కేప్: రూ. 30 లక్షలు, రూ. 20 లక్షల నగలు మాయం, లాడ్జ్ లో శవం!కన్నూర్/ కోజికోడ్/ కేరళ: శ్రీమంతుల కుటంబానికి చెందిన 36 ఏళ్ల మహిళకు లెక్కలేనంతమంది బంధువులు ఉన్నారు. ఆమె తండ్రి కోటీశ్వరుడు. మంచి ఉద్యోగం చేస్తూ రిటైడ… Read More
ఇకపై అన్ని ఉద్యోగాలకు ఒకే పరీక్ష- నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ- కేంద్ర కేబినెట్ ఆమోదంకార్మికులు, కూలీలు కాకుండా.. నెలనెలా ఠంచనుగా జీతాలు పొందే సుమారు 50 లక్షల మంది కరోనా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్ర… Read More
కరోనా వచ్చి తగ్గిందని లైట్ తీసుకుంటే డేంజర్ ..హెచ్చరిస్తున్న కోవిడ్ 19 నేషనల్ టాస్క్ ఫోర్స్ సభ్యుడుఇప్పుడు ప్రపంచం కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా సోకి అనారోగ్యంతో పోరాడి, ఈ వ్యాధిపై గెలిచినవారు ఆరోగ్య విషయంలో ఆ తర్వాత కూడా జాగ్రత్త… Read More
మరో 18 దేశాలకు విమాన సేవలు - పాక్ తప్ప ఐదు పొరుగుదేశాలకూ - కేంద్ర మంత్రి హర్దీప్ వెల్లడికరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా అన్ని దేశాలూ అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేసిన నేపథ్యంలో.. పలు చోట్ల చిక్కుకుపోయిన భారతీయుల్ని వెనక్కి తీసుక… Read More
0 comments:
Post a Comment