ప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటు పైన ముఖ్యమంత్రి జగన్ కసరత్తు దాదాపు పూర్తి చేసారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత వెంటనే బోర్డు ఏర్పాటు జరుగుతుందని అందరూ భావించారు. అయితే, అప్పుడు బోర్డు ఛైర్మన్ గా సుబ్బారెడ్డిని నియమిస్తూ ముఖ్మమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇక, టీటీడీలో జరుగుతున్న పరిణామాల క్రమంలో బోర్డు ఏర్పాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30B1nte
సీఎం జగన్ మరో కీలక నిర్ణయం : టీటీడీ బోర్డు సభ్యుడిగా దిల్ రాజు..!! బీజేపీ హైకమాండ్ నుండి సిఫార్సులు
Related Posts:
జగన్ బాబాయి వివేకా హత్యకేసు -సీబీఐ అదుపులో సునీల్ యాదవ్ -గోవాలో నిర్బంధం?ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక పర… Read More
చైనాలో భారతీయ విద్యార్థి అనుమానాస్పద మృతి -టియాంజిన్ వర్సిటీ క్యాంపస్లో ఘటనఉన్నత చదువుల కోసం చైనా వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. టియాంజిన్ సిటీలోని టియాంజిన్ ఫారిన్ స్టడీస్ యూనివర్సిటీ(టీఎఫ్ఎస్… Read More
నల్గొండ జిల్లాకు మరో 3 ఎత్తిపోతల పథకాలు మంజూరు -సీఎం కేసీఆర్ చెప్పిన గంటల్లోనే సర్కార్ ఉత్తర్వులనాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసినట్లుగానే నల్గొండ జిల్లాకు మరో మూడు ఎత్తిపోతల పథకాల… Read More
Unseen Pics of Mars: అంగారకుడి కొత్త చిత్రాలు విడుదల చేసిన నాసా... వాటిల్లో ఏముందంటే...ఖగోళ పరిశోధనల్లో అంగారక గ్రహంపై ఇప్పటివరకూ ఎన్నో పరిశోధనలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. అక్కడ జీవం ఉందా... మానవ జాతి నివసించేందుకు అవకాశం ఉందా... ఇలా … Read More
ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు వాపస్ -సరిహద్దు గొడవలపై అస్సాం, మిజోరం చర్చలు -ఆగస్టు 5 నుంచిదేశంలో అరుదైన సంఘటనగా రెండు రాష్ట్రాల మధ్య రక్తపాతం జరగడం, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిపై హత్య కేసు నమోదు కావడం ఇటీవల ఈశాన్య భారతంలో చోటుచేసుకుంది. అస్స… Read More
0 comments:
Post a Comment