ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ మరోసారి రక్తమోడింది. కరాచి-గ్వాదర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బలూచిస్తాన్ లోని ఒర్మారా ప్రాంతంలోని మక్రాన్ కోస్టల్ జాతీయ రహదారిపై సాయుధులైన కొందరు గుర్తు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZhVmkG
Thursday, April 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment