శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. మోర్టారు షెల్లింగ్, చిన్న ఆయుధాలతో పాకిస్థాన్ కాల్పులు జరపడంతో ఓ భారత జవాను అమరుడయ్యారు. మరో నలుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. సరిహద్దు గ్రామాలు, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం మంగళవారం కాల్పులు జరిపింది. పూంఛ్లోని కృష్ణఘటి సెక్టార్లో పాకిస్థాన్ సైన్యం మొదట కాల్పులకు తెగబడింది. వెంటనే అప్రమత్తమైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z99zDB
కాల్పులతో తెగబడ్డ పాక్: భారత జవాను మృతి, మరో నలుగురికి గాయాలు
Related Posts:
జస్ట్ 20 మినిట్స్: ఐఐటీ-హెచ్ ఘనత: కరోనా వైరస్ ఉందో? లేదో నిర్ధారణ: సూపర్ టెస్ట్కిట్స్హైదరాబాద్: ఐఐటీ-హైదరాబాద్ మరో ఘనతను సాధించింది. ప్రాణాంతక కరోనా వైరస్ను కనుగొనడానికి ప్రత్యేకంగా సూపర్ టెస్ట్కిట్లను అభివృద్ధి చేసింది. ఈ టెస్టింగ్ … Read More
భారత్ - చైనా యుద్ధంపై ఫుల్ క్లారిటీ.. చర్చలపై తొలి అధికారిక ప్రకటన.. జరగబోయేది ఇదేనంటూ..అటువైపు యుద్ధ విమానాల చక్కర్లు.. ఇటువైపు శతఘ్నుల కదలికలు.. రెండువైపులా భారీ ఎత్తున సైనిక బలగాల మోహరింపు.. కరోనా తర్వాత ప్రపంచ రాజకీయాలు మారిపోవడం.. ఇం… Read More
చర్చల్లో చైనా బెట్టు.. ఆ రెండిటిపై పట్టు.. మోదీ, దోవల్కు ఆర్మీ బ్రీఫింగ్.. తర్వాత ఏంటంటే..చరిత్రలో తొలిసారి లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయిలో చర్చల జరిగిన తర్వాత కూడా భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది… Read More
చివరి అంకానికి నిమ్మగడ్డ వ్యవహారం: మరో మూడు రోజుల్లో: సుప్రీంలో: చీఫ్ జస్టిస్ సారథ్యంలో!అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం మరోసారి చర్చల్లోకి రాబోతోంది. వార్తల్లోకి ఎక్కబోతోంది. నిమ్మగడ్డ రమేష్కుమార్ను… Read More
మందుబాబులకు కిక్కు ఎక్కించే న్యూస్: 70 శాతం స్పెషల్ ఫీజు తొలగింపు: ఎప్పటి నుంచి అంటే..?న్యూఢిల్లీ: మందుబాబులకు ఇది నిజంగా శుభవార్తే. మద్యాన్ని కొనలేకపోతోన్న లిక్కర్ ప్రియులకు మాంఛి కిక్కు ఎక్కించే వార్త ఇది. ఇందులో డౌట్స్ అనవసరం. మద్యం అ… Read More
0 comments:
Post a Comment