శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. మోర్టారు షెల్లింగ్, చిన్న ఆయుధాలతో పాకిస్థాన్ కాల్పులు జరపడంతో ఓ భారత జవాను అమరుడయ్యారు. మరో నలుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. సరిహద్దు గ్రామాలు, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం మంగళవారం కాల్పులు జరిపింది. పూంఛ్లోని కృష్ణఘటి సెక్టార్లో పాకిస్థాన్ సైన్యం మొదట కాల్పులకు తెగబడింది. వెంటనే అప్రమత్తమైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z99zDB
కాల్పులతో తెగబడ్డ పాక్: భారత జవాను మృతి, మరో నలుగురికి గాయాలు
Related Posts:
విధాత కార్ రేసర్ ని చేస్తే విధి పోర్న్స్టార్గా మార్చింది.!30ఏళ్ల ఇంటి రుణం 12నెలల్లో తీర్చేసింది.!సిడ్నీ/హైదరాబాద్ : జీవితంలో కొన్ని మలుపులు అనూహ్యంగా జరిగిపోతుంటాయి. ఆ అనూహ్యం అంటే ఏంటో కొంత మంది జీవితాల్లోనే నిజరూపం దాల్చుతుంది. కొంత మంది జీవితాల… Read More
రాహుల్! ఉన్నది మీ తాత కాదు.. మోడీ: అంగుళమూ ఇవ్వమంటూ కిషన్, రవిశంకర్ కౌంటర్న్యూఢిల్లీ: భారత సరిహద్దుకు సమీపంలో చైనా దళాలు మోహరించిన నాటి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రం, ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు ఎక్కుపెడుతున్న… Read More
అమెరికన్ 'బ్లాక్' ఉద్యమానికి ఊహించని స్పందన.. ఆ సైట్పై సర్వత్రా ప్రశంసలు..జాత్యహంకారానికి బలైన ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత అమెరికా ఆందోళనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగ… Read More
ధంచి కొట్టిన వాన.!హైదరాబాద్ను ముంచెత్తి, మురిపించి తొలకరి ఝల్లు.!!హైదరాబాద్ : నగరం తడిసి ముద్దయింది. హైదరాబాద్ నగరం తొలకరి పలకరింపుతో పులకరించిపోయింది. ఉక్కపోతతో ఉఫ్ ఉఫ్ అనుకుంటున్న నగరవాసులు చల్ల గాలులు హాయిగా పలకరి… Read More
ఐదు డిమాండ్లు ఇవే.. ప్రభుత్వం తేల్చాల్సిందే అంటున్న గాంధీ జూడాలు..పూర్తి స్థాయి కోవిడ్-19 ఆస్పత్రిగా ఉన్న సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం(జూన్ 9) రాత్రి వైద్యులపై… Read More
0 comments:
Post a Comment