బెంగళూరు: కర్నాటక రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ఒక్కసారిగా కాంగ్రెస్ జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం సంకటంలో పడింది. ఇదంతా కొద్ది రోజుల క్రితం మాట. అప్పటి వరకు సీఎంగా ఉన్న కుమారస్వామి సభలో బలం నిరూపించుకోలేకపోవడంతో ఆయన గద్దె దిగాల్సి వచ్చింది. మొత్తానికి కొన్ని రోజుల పాటు కర్నాటక అసెంబ్లీలో హైడ్రామా నడిచింది. అనంతరం యడియూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LYnw0K
కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు: రాజకీయాలనుంచి తప్పుకోవాలనుందన్న మాజీ సీఎం
Related Posts:
హిజ్రాలకు ఫ్రీగా 5కిలోల బియ్యం ఇవ్వండి, ఆ ప్రైవేటు ఆస్పత్రుల సంగతేంటి?: హైకోర్టుహైదరాబాద్: తెలంగాణ హైకోర్టు మంగళవారం ప్రభుత్వానికి కీలక ఆదేశాలను జారీ చేసింది. రేషన్ కార్డు లేని హిజ్రాలకు ఉచిత బియ్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి … Read More
హోం క్వారంటైన్ రూల్స్ బ్రేక్, నడిరోడ్డుపై మాస్క్ లేకుండా బలాదూర్, రియాద్ రిటర్న్ రచ్చ..(వీడియో)కరోనా పేరు చెబితేనే చాలు వణికి పోవాల్సిన పరిస్థితి. అతగాడు విదేశాల నుంచి వచ్చాడు. హోం క్వారంటైన్ రూల్స్ బ్రేక్ చేశాడు. కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేక స… Read More
షాకింగ్ : హైదరాబాద్లో నడిరోడ్డుపై కుప్పకూలిన యువకుడు..హైదరాబాద్లోని ఈసీఐఎల్ చౌరస్తా ప్రాంతంలో బుధవారం(జూలై 8) ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆటో ఎక్కేందుకు వచ్చిన ఓ యువకుడు ఒక్కసార… Read More
చైనా మరో మెలిక.. గాల్వాన్ చేజారిందా? పీపీ14పై ఆర్మీ వ్యూహమిది.. కేంద్రానికి మూడు ప్రశ్నలురెండు నెలల ఉద్రిక్తతల తర్వాత భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి వాతావరణం కొద్దిగా చల్లబడింది. సైనిక, దౌత్య చర్చల్లో.. గాల్వాన్ లోయ, ప… Read More
30% సిలబస్ తగ్గింపు: ఐసీఎస్ఈ బాటలో సీబీఎస్ఈ కూడా, కేంద్రం ప్రకటన..కరోనా వైరస్ వల్ల విద్యార్థుల స్కూల్ మరచిపోయారు. మార్చి నుంచి లాక్ డౌన్ కొనసాగడంతో పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశారు. స్టేట్ బోర్డు పదో తరగతితోపాటు సీబ… Read More
0 comments:
Post a Comment